మన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, వాటిని అధిగమించి మన కలను నెరవేర్చుకునే విధంగా మనల్ని మనం దృఢపరచు కోవాలని, మనలోని అంతర్గత శక్తులను ప్రేరేపించుకుని గమ్యం వైపు అడుగులు...
మ్యారీగోల్డ్ హోటల్, అమీర్పేట్లో తెలంగాణలో మానవ అక్రమ రవాణా, బాండెడ్ లేబర్ నిరోధంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కన్వర్జెన్స్ వర్క్షాప్ ముగింపు కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా...
రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటూ అండగా నిలుస్తున్నదని రాష్ట్ర మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.
శనివారం...
తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి...
పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట పట్టణంలో రూ.61 లక్షల వ్యయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ను మంత్రి అనిత ప్రారంభించారు.
అనంతరం క్యాంటీన్లో భోజనాలను స్వయంగా వడ్డించి, స్థానిక...
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన డినోటిఫైడ్, సంచార, అర్ధసంచార జాతుల అభివృద్ధి, సంక్షేమ బోర్డు (జాతీయ డిఎన్టి బోర్డు) ఆధ్వర్యంలో సంచార, అర్థ సంచార జాతుల కొరకు చేపడుతున్న...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వైభవాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మహత్తర రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రథయాత్ర రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలను సందర్శిస్తూ సనాతన ధర్మ సందేశాన్ని ప్రజల్లో...