Mana Prabha Desk

spot_img

గోదావరికి వరద పోటు.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా...

మాల్దీవులకు కర్ణాటక మామిడి పండ్లు

భారతీయ మామిడి పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ఆదరణ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన నీలం, తోతాపురి రకాల మామిడి...

మోదీకి పాకిస్థాన్‌ ఆహ్వానం?

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు సవాళ్లతో కొనసాగుతున్న వేళ.. ఇస్లామాబాద్‌ నుంచి కీలక సంకేతాలు వెలువడ్డాయి. 2027లో పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సుకు భారత...

పాకిస్థాన్‌లో బొగ్గు గని ప్రమాదం.. 15 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర బొగ్గు గని ప్రమాదం సంభవించింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని సోరేంజ్‌ బొగ్గు క్షేత్రంలో ఉన్న ఓ ప్రైవేట్‌ బొగ్గు గనిలో మీథేన్‌ గ్యాస్‌ పేలడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో...

బీజేపీకి షెహ్‌జాద్‌ పూనావాలా రాజీనామా..

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధిగా టీవీ చర్చల్లో తరచూ కనిపించే షెహ్‌జాద్‌ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో...

వెండితెరపైకి తేజస్విని ఎంట్రీ!?

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబం నుంచి మరో వారసురాలు సినీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని...

అంతిమంగా సత్యమే గెలుస్తుంది: కేటీఆర్‌

ప్రజల తరఫున తాము చేస్తున్న పోరాటాలను తప్పుడు కేసులు, ప్రభుత్వ చర్యలు ఎంతమాత్రం ఆపలేవని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల సమస్యలపై...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!