Mana Prabha Desk

spot_img

పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. వైద్యులు చేసిన ప్రకటన ప్రకారం ఆయన ఆరోగ్యం ప్రస్తుతం...

ప్రధాని అన్నీ అబద్ధాలే చెప్పారు :ఖర్గే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని చేసిన తాజా ప్రసంగాన్ని పూర్తిగా రాజకీయ వేదికగా మార్చేశారని ఆయన ఆరోపించారు. గత 12 ఏళ్ల...

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ అధికారికంగా ఆదేశాలు వెలువరించారు. ఈ ఉత్తర్వుల...

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం!

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ధృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజారవాణాను మరింతగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో, ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే...

తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌లకు బదిలీలు

తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ముఖ్య నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అదనపు ఎస్పీ (ఏఎస్పీ) స్థాయిలో పనిచేస్తున్న 9 మంది అధికారులకు ట్రాన్స్‌ఫర్...

అనకాపల్లిలో ప్రైవేట్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పంట...

తెలంగాణ వక్ఫ్ బోర్డు సమస్యపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన కాలనీ సంఘాలు

మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు సమస్యపై, ప్రభావిత ప్రాంతాల కాలనీ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యలను వివరించారు. 2024...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!