గత రెండు రోజులుగా డిల్లీలో. ఆందోళన చేపట్టిన బిసి సంగాలా నేతలు డిల్లీలో సీఎం రేవంత్ రెడ్డినీ కలిశారు మహిళా బిల్లు,డీలిమిటేషన్ పై ఏ విధంగా పోరాడారో బీసీ డిమాండ్లపై కూడా అలాగేచొరవ...
ముఖ్యమంత్రి,డీఎంకే అధినేత స్టాలిన్ నాయకత్వంలోని కూటమి తమిళనాడులో తిరిగి మంచి మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా షోలింగేర్...
ప్రపంచ వారసత్వ దినోత్సవం 2026 సందర్భంగా, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ) చారిత్రాత్మకమైన ఇర్రం మంజిల్ ప్యాలెస్లో రోడ్స్ & బిల్డింగ్స్ శాఖ, డెక్కన్ ఆర్కైవ్ సహకారంతో శుభ్రత...
విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లో గల ఫార్మర్స్ ట్రైనింగ్ హాల్లో శనివారం కిశోరి వికాస కార్యక్రమంపై ప్రాంతీయ వర్క్షాప్ ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన...
ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు శనివారం వెల్లడించింది. తమ నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అమెరికా ఆంక్షలను ఎత్తివేసే వరకు, హర్మూజ్పై తమ కఠిన నియంత్రణ కొనసాగుతుందని...
చలో సెక్రటేరియట్ కు వెళ్తోన్న తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన పోలీసులు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్టైన ఉద్యమకారులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు...
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు దేశానికి తీవ్ర అన్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ చర్యను ఆయన “జాతికి...