Mana Prabha Desk

spot_img

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారబోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు...

తెలంగాణ డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ శివారెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ములుగు జిల్లాలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా...

మణిపూర్‌లో రాకెట్ దాడి… ఇద్దరు చిన్నారుల మృతి

మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో మంగళవారం ఉదయం తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకుంది. మోయిరాంగ్ గ్రామంలోని ట్రింగ్లాబి అవాంగ్ లేకై ప్రాంతంలో ఓ ఇంటిపై రాకెట్ దూసుకువచ్చింది. ఈ దాడిలో ఇంటిలోని ఇద్దరు చిన్నారులు...

ఆర్టిస్టులు నేరస్తులా, ఉగ్రవాదులా? రేణు దేశాయ్

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ పై రేణు దేశాయ్​ మరోసారి ఘాటుగా స్పందించారు. ఆమె తాజాగా షేర్ చేసిన వీడియోలో, తన వ్యక్తిగత జీవితంపై నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను "భావ...

నా ఎర్ర రక్తం సిరా సాక్షిగా!

నా గుండె నిండా దేశభక్తినా జీవితానికి ఇదే తృప్తిమన కష్టకాలం మన కర్మ ఫలితంమనిషి నమ్ముకున్న ఈ ధర్మంమన ప్రజాస్వామ్య దేశంలోకోట్ల కొలది డబ్బు సంపాదించేటోనికిఓట్లు కొనేవాడికి తప్పపేదవానికి రైతులకు ఇంకా ఎప్పటికీ...

తెలంగాణ రైజింగ్ 2045కు వ్యవసాయం కీలకం : మంత్రి తుమ్మల

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా రూపొందించిన “రైజింగ్ తెలంగాణ 2045” లక్ష్యాల్లో వ్యవసాయ రంగానికి కీలక స్థానం ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది....

దళిత భూములపై దండయాత్ర? హరీశ్ రావు తీవ్ర

పరిగి నియోజకవర్గంలో భూసంబంధిత వివాదం రాజకీయంగా తీవ్రమవుతోంది. దళిత, గిరిజన, బలహీన వర్గాల భూములను ఇండస్ట్రియల్ పార్కుల పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!