Mana Prabha Desk

spot_img

రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు

విశాఖపట్నంలో ఉన్న రుషికొండ ప్యాలెస్ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఐదవ సమావేశం జరిగింది. ఈ భేటీకి పర్యాటక...

భారత ఆర్మీలో కామికేజ్ డ్రోన్లు – యుద్ధ వ్యూహంలో కీలక మార్పు

భారత రక్షణ రంగంలో సాంకేతికంగా మరో కీలక ముందడుగు పడింది. భారత ఆర్మీలో వందలాది ఆత్మాహుతి (కామికేజ్‌) డ్రోన్లు చేరడం గమనార్హంగా మారింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ...

జగన్ రెడ్డి త్వరలోనే జీరో రెడ్డి కావడం ఖాయం

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు...

5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు

దేశవ్యాప్తంగా వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో భాగంగా, ముఖ్యంగా పట్టణాలు,నగరాల్లో నివసించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని 5 కిలోల ఎఫ్‌టీఎల్ స్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు...

ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు!

బెంగళూరులో వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రియురాలి భర్తను అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో, అతడితో స్నేహం నటిస్తూ మందు పార్టీకి పిలిచి కిరాతకంగా హత్య చేసిన ఘటన...

ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన

హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారంలో వచ్చిన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనం కారణంగా. వైసీపీ శ్రేణులు, ప్రధానంగా వైసీపీ నేత అంబటి రాంబాబు నేతృత్వంలో, ఆఫీసు వద్ద భారీ నిరసనకు దిగారు. వివరాల...

అమరావతికి రాష్ట్రపతి ఆమోదం .. నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి శాశ్వత ముగింపు వచ్చేసింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!