ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానికి అమెరికా కోర్టు ఊరట నిచ్చింది. తనపై అమెరికా లోని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ నమోదు చేసిన ఫ్రాడ్ కేసుకు సంబంధించి విచారణ జరిపేందుకు న్యూయార్క్లోని...
ఇరాన్ అమెరికాల మధ్య ఏర్పాడిన తాత్కలిక ఒప్పందం కారణంగా ఆగి యుద్ద సమయంలో విశాఖ నగరంలో చదువుకుంటున్న ఇరాన్ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ....
నిన్న కాక మొన్న మాదాపూర్ లో ఓ యువతిని లారి లాక్కెళ్లడంతో మృతి చెందిన విషయం మరవక ముందే హైదరాబాద్ నగరంలో మరోసారి అలాంటి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని హస్తినాపురం సమీపంలోని...
రైతుల దీక్షకు సంఘీభావం పేరిట పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం సరికాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీదర్ బాబు అన్నారు. బీఆర్ఎస్) నేతలు ఈ విధానాన్ని అవలంబించడం ప్రజాస్వామ్యానికి...
బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా భారీగా పెరిగాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అలాగే యునైటేడ్ స్టేట్, ఇరాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో విలువైన లోహాల...
దేశీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థగా నిలిచిన హుండాయి మోటర్ ఇండియా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేసిన కంపెనీ,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్హోల్ ఫ్రీ రహదారుల నిర్మాణం, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో రహదారులు, భవనాలు, రవాణా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష...