విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి నిర్మాణానికి చేరువైన సందర్భంగా ప్రారంభోత్సవంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి చేపట్టింది. ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం, ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ...
తెలంగాణ రాజకీయాల్లో నీటిపారుదల ప్రాజెక్టులపై మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతునే ఉంది. గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర...
బెంగళూరు నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కేవలం 11 ఏళ్ల బాలికపై ఓ వలస కార్మికుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సమాజాన్ని కలచివేస్తోంది. ఈ ఘటనలో నిందితుడైన 28 ఏళ్ల...
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు రుజువయ్యాయి, కాలేజీ యాజమాన్యం ఏడుగురు థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది.
కాలేజీ ప్రిన్సిపాల్...
మానవ అంతరిక్ష యాత్రలో మరో చారిత్రాత్మక అధ్యాయం రాసింది నాసా. చంద్రుడి సమీపానికి పంపిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా తన యాత్రను పూర్తి చేసి భూమి వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించింది. ఈ...
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆయన ఈ రాజీనామకు సిద్ధమయ్యాడు. ఈ పరిణామంతో...
ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులను వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఒక్కరోజే రూ.2,950 కోట్ల భారీ...