Mana Prabha Desk

spot_img

మీర్జాపూర్‌లో లాయర్ దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లో ని మీర్జాపూర్ జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ సీనియర్ న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపడం తీవ్ర కలకలం...

సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు

తెలుగు రాష్ట్రాల్లో జానపద గీతాలు, సినీ పాటలతో అపారమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీ తాజాగా తీవ్రమైన ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేయడమే కాకుండా, బాధితుల...

పదవికి గుడ్‌బై చెప్పిన హైకోర్టు జడ్జి

దేశ న్యాయవ్యవస్థలో సంచలనం రేపిన ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనపై కొనసాగుతున్న అభిశంసన (ఇంపీచ్‌మెంట్) ప్రక్రియ మధ్యలో ఈ...

అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ సమావేశం సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశం,...

స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టండి

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శుక్రవారం మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన స్థానిక ఎన్నికల...

కేసీఆర్ జోక్యంతో సాగునీటి విడుదల

తెలంగాణలో సాగునీటి పంపిణీ విషయంలో మరోసారి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జోక్యం రైతులకు ఊరట కలిగించింది. సిద్దిపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయనే సమాచారంపై ఆయన తక్షణమే స్పందించారు. కొండపోచమ్మ సాగర్‌...

ప్రేమోన్మాది దారుణం.. ఇంటర్ బాలిక గొంతు కోసి హత్య..

వైఎస్సార్ కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ ఓ బాలిక ప్రాణాలు బలిగొన్నాడు ఓ యువకుడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖాజీపేట మండల...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!