మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, చట్టసభల్లో బీసీ మహిళలకు ఉప కోటా సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంజారాహిల్స్లోని...
సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సైనిక్పురిలో ఘనంగా నివాళులు అర్పించారు ఎంపీ ఈటల రాజేందర్. ఈకార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు పెద్ద...
పల్నాడు జిల్లాలో ఒక పోలీసు అధికారిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల భద్రత కోసం పనిచేయాల్సిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ...
ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది....
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల విడుదలకు సమయం దగ్గరపడింది. ఇంటర్ బోర్డ్ ఆప్ ఇంటర్ మీడియాట్ బోర్డ్(టీీజీబీఐఈ) ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల...
ప్రపంచ స్థాయి ఫైనాన్స్ సంస్థలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు (GCC) స్థాపించడానికి హైదరాబాద్ నగరాన్ని ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీదర్ బాబు వెల్లడించారు....
వేసవి కాలం ప్రారంభమయ్యే సరికి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్, అతిసారం, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు, నీరసం, జ్వరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తునే ఉంటాయి....