మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ ట్రేస్” ద్వారా ఇప్పటివరకు 900 మంది పిల్లలను రక్షించామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు....
మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్...
సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి...
మహాత్మా జ్యోతిరావు సేవలు చిరస్మరణీయం, చదువుతోనే సమాజ మార్పు సాధ్యమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు… జ్యోతి రావు ఫూలే 200వ జయంతి సందర్బంగా నగరంలోని బిర్లా గేట్ సర్కిల్ లో ఉన్న...
కర్నూల్ జిల్లాలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూములు, 22ఏ-1 నిషేధిత జాబితా భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ 111 మంది రైతులకు డీ-నోటిఫికేషన్ క్లియరెన్స్ పత్రాలను అందజేసినట్లు జిల్లా కలెక్టర్ జి....
బనగానపల్లె పట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పనులకు వెళ్లిన తల్లిదండ్రుల వద్ద నుంచి ఇంటికి వస్తున్న బాలికను రవితేజ...
మాదకద్రవ్యాల ను పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా విస్తృత తనిఖీలు. సరైన పత్రాలు లేని 48 వాహనాలు స్వాధీనం .
జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్...