Mana Prabha Desk

spot_img

యువతకు, ఉద్యమకారులకు ప్రాధాన్యత : కవిత

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం...

ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం

సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంతగా పెరిగిందో తెలియజేసే విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రీల్స్ ద్వారా గుర్తింపు పొందాలని ప్రయత్నించిన ఓ 14 ఏళ్ల బాలుడు ప్రమాదకర స్టంట్ చేస్తూ ప్రాణాలు...

బీజేపీతోనే భద్రత

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారం ఉత్కంఠభరితంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని...

ఢిల్లీ టూర్ తప్పా!

బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకే తాను దిల్లీ పర్యటనకు వెళ్లినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేసులు, ఓటుకు నోటు కేసు వంటి...

కేసీఆర్ తన కళ్లతో బీఆర్ఎస్ అంతమవడం చూడాలని కోరుకుంటున్నాం :ఎంపీ అర్వింద్​

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతుంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కళ్లతోనే బీఆర్ఎస్ పార్టీ...

వెంకట్రామిరెడ్డి తొలగింపుపై జగన్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడెక్కితున్నాయి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిను సర్వీసు నుంచి తొలగించిన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కేసీఆర్ మరో కీలక సమావేశం ఏర్పాటు

బీఆర్​ ఎస్​ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రజతోత్సవాల సందర్భంగా సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఈ నెల 27వ తేదీన అత్యున్నత...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!