కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ నగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాల కోసం బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో జరిగిన భారీ పేలుడులో 13...
తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి శుభవార్త అందింది. రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లను ఆమోదించింది....
కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం వేడుకలకు ముందు ఘోర విషాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు కనీసం 13 మంది ప్రాణాలను బలి తీసుకోగా, పలువురు తీవ్రంగా...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీను ఉద్దేశించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను...
ఒక కుటుంబంలో ఒక పారిశ్రామివేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ఎంఎంస్ఎంఈ పని చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ పుస్తకావిష్కరణ జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ టీడీ ప్రసాద్ రచించిన “అజేయుడు” అనే పుస్తకాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ,...
మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి...