Mana Prabha Desk

spot_img

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అత్యవసరంగా స్పందించారు. ఇంధన సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలపై ఆయన దృష్టి సారించి, సమస్య...

విశాఖ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి బీచ్ రోడ్డులో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు యువ టెక్కీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన స్థానికంగా...

మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి ‘వారణాసి’ ప్రమోషన్

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటైన దర్శకధీరుడు ఎస్​ ఎస్​ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్​ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా ప్రమోషన్ల పర్వం అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రం...

గ్యాంగ్‌స్టర్‌ నయీం మాజీ అనుచరుడి హత్యకు కుట్ర.. 

హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన ఘటనలో, గ్యాంగ్‌స్టర్ నయిం మాజీ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ (53) హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అతడిపై దాడి చేసేందుకు మరో మాజీ అనుచరుడు ఎండీ...

వడదెబ్బకు నలుగురి బలి

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీచడంతో బయటకు రావడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఒక్కరోజే నలుగురు...

ట్రంప్, మెలానియా సురక్షితం.. సంతోషం : ప్రధాని మోదీ

అమెరికాలో అధ్యక్షుడు డెనాల్డ్ ట్రంప్​ పాల్గొన్న కార్యక్రమం సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని...

ప్రజలకు మరింత చేరువలో ప్రజావాణి సేవలు : ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి

ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజే 2023 డిసెంబర్ 8వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!