మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ అణచివేస్తోందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల...
బిగ్బాస్ ఫేమ్, సోషల్ మీడియా స్టార్గా గుర్తింపు పొందిన అషురెడ్డిపై నమోదైన భారీ మోసం కేసు టాలీవుడ్లో కలకలం రేపుతోంది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడి నుంచి రూ.9.35 కోట్లకు పైగా...
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘స్పేస్ సిటీ’ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని సాంకేతిక, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే...
సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుని, రియాలిటీ షో బిగ్ బాస్ తో మరింత పాప్యులర్ అయిన సినీ నటి అషు రెడ్డిపై హైదరాబాద్లో చీటింగ్ కేసు నమోదవడం సంచలనంగా మారింది. ఈ...
ఇటీవలి యుద్ధ పరిణామాల అనంతరం ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలిన పరిస్థితికి చేరుకోవడంతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలు,...
అమెరికాలో జరిగిన కాల్పుల ఘటన మరోసారి భద్రతా వ్యవస్థలపై చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం సమీపంలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది....
టాలీవుడ్లో యువ కథానాయకుడిగా బెల్లం కొండా సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ తనయుడైన సాయి శ్రీనివాస్ వివాహం నేపథ్యంలో ఆయన కుటుంబంలో సందడి నెలకొంది....