Mana Prabha Desk

spot_img

ప్రత్యక్ష దైవం – అమ్మ

ఎముకలు విరిగే బాధను,రక్తము ముద్దల నరకాన్నీభరిస్తూజన్మనిచ్చే జననీ..నవ మాసాలు గర్భాశయంలో పెంచి జన్మనిచ్చిన ప్రేమమూర్తి “అమ్మ”పాలు త్రాగించి,ఆహారం తినిపించి,చిన్ని చిన్ని అడుగుల నుండి పెద్దయ్యే వరకు తన ప్రేమతో పెంచుతుంది “అమ్మ”పుట్టాక మనల్ని...

అమ్మ

అందమైన ముఖము చూడాలంటే అమ్మ వదనం.!ఆమె లేని చోటు కాలేదు సదనం.!చక్కగా రాయచ్చు తనకై లక్షణమైన కవనం.!ఆమె చేతి ముద్ద తినుటకు చేశాము కదనం.!చెప్పాలి అంటే ప్రతి అమ్మ జీవితం నిస్వార్థ కథనం.! పిల్లల...

ఏపీ నుంచి తమిళనాడు వరకు

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాజకీయ వ్యూహరచన రంగంలో పనిచేసిన ఓ యువతి, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్​. కీర్తన అనే 29 ఏళ్ల...

రేపు నారా లోకేష్ సింగపూర్‌ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, అభివృద్ధి అవకాశాలను తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్​ సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం (మే 11) ఆయన సింగపూర్‌లో...

పరిపాలనలో వేగం పెంచిన కొత్త సీఎం విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్​ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిపాలనా వ్యవస్థపై దృష్టి సారించారు. టీవీకే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో ఇద్దరు సీనియర్ ఐఏఎస్...

మరో 48 గంటల్లో వర్షాలు

బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం అధికారులు...

పెరంబూర్‌కే విజయ్‌ మొగ్గు..​

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, విజయ్​ తిరుచ్చి (ఈస్ట్) అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించాలని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!