ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా మానవత్వాన్ని చాటుకునే నిర్ణయం తీసుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఒక వివాహ వేడుకకు తన భద్రతా ఏర్పాట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని హైదరాబాద్ లో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సభికుల ను...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా టీవీకే ఎమ్మెల్యే ఎం.వి. కరుప్పయ్యను నియమిస్తూ రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ తమ నివాసానికి రావడం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆత్మీయత, కుటుంబ...
తెలంగాణ అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్...
కర్ణాటక రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) అనారోగ్యంతో కన్నుమూశారు. గత నెల రోజులుగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం...
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో జరిగిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ (60) దారుణ హత్య...