తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతోంది. సినీ నటుడు, రాజకీయ నాయకుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని...
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నగరంలో సంచలనం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం...
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్పైనా పడుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను సమర్థంగా...
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్తో ముందుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు వరుసగా టారిఫ్ ధరలను పెంచుతున్న తరుణంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా,...
సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్… ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా, భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్ షిప్ గా నిలుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో కీలక పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, పెట్టుబడుల అంశాలపై కేంద్ర మంత్రులు మరియు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో...
పల్లె చివర ఉన్న పాఠశాలలో సైన్స్ టీచర్ రమణయ్య గారి క్లాస్ నడుస్తోంది.“అణు శక్తి అంటే ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థి కార్తిక్ లేచి, “సార్, అది బాంబులు తయారు చేయడానికి...