రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నూతన నాయకత్వానికి శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో, అధిష్ఠానం పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలను పునర్వ్యవస్థీకరించింది. ఈ క్రమంలో...
యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కరించింది. డా.రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ "బైకర్" సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షులు ప్రభు,...
తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియమితులైన సందర్భంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా...
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం “దోచుకో.....
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకుల భార్యలను ఉద్దేశించి రాధాకృష్ణ అత్యంత అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించారని, ఇది మహిళలను ఉద్దేశపూర్వకంగా...
రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి కందులు (రెడ్ గ్రామ్/తూర్) కొనుగోలు...
అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు...