ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి మరో కీలక గుర్తింపు లభించింది. తాజాగా భారతదేశ అధికారిక పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని నమోదు చేసి విడుదల చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని...
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన మూడురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన...
మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు...
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్న నారా లోకేశ్ నాయకత్వంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసలు కురిపించారు. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో నారా...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు...
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకుల తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని ‘మావిగన్’ అని సంబోధిస్తూ జగన్ అపహాస్యం చేయడం ఆయన అహంకారానికి...