ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై ఎంతోకాలంగా కొనసాగుతున్న చర్చలకు ముగింపు పలికే విధంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026 ద్వారా 2014 నాటి ప్రధాన చట్టంలోని సెక్షన్...
విజయవాడలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సోమవారం వన్ టౌన్ ఇస్లాంపేట బీఆర్పి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన...
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించిన ఆయన,...
పార్లమెంట్లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ...
శ్రీరాముడి ఆశీస్సులతో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడి పేరు వినగానే సుపరిపాలన, రామరాజ్యం గుర్తుకు వస్తాయని, అదే స్ఫూర్తితో తమ కూటమి ప్రభుత్వం...