ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తన పక్కన కూర్చున్నందుకు తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేసిందన్న అంశంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి...
సైకోకు టీచర్లంటే కోపం…అందుకే పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదు, స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ని. మైడియర్ జగన్.. మూడోసారి చాలెంజ్ చేస్తున్నా....
కార్యకర్తలే టీడీపీ బలమని, ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పనిచేస్తారని నారా భువనేశ్వరి అన్నారు. అధినేత ఒక్క పిలుపు ఇస్తే చాలు…కార్యకర్తలే పార్టీని ముందుండి నడిపిస్తారన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అన్న మాటే...
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ను తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్...
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 10...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ప్రధాన రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ వార్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ దినపత్రిక ప్రతులను దహనం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని...