Mana Prabha Desk

spot_img

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాపుర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర...

నాటు కోడి కంటే బెస్ట్.. “కడక్‌నాథ్ కోడి మాంసం”

భారతదేశంలో పౌల్ట్రీ రంగంలో అనేక రకాల కోళ్ల జాతులు ఉన్నప్పటికీ, వాటిలో ప్రత్యేక గుర్తింపు పొందిన అరుదైన జాతి కడక్‌నాథ్ కోడి. సాధారణంగా కోళ్ల మాంసం తెలుపు లేదా లేత ఎరుపు రంగులో...

ఏఐ ఆధారిత పాలన అందిస్తాం : టీవీకే చీఫ్‌ విజయ్‌

తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్న విజయ్, తన పార్టీ తమిళగ వెట్రి కళగం తరఫున ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో కన్యాకుమారి జిల్లాలో నిర్వహించిన భారీ సభలో ఆయన...

ఆశా భోస్లే కన్నుమూత

భారత సంగీత ప్రపంచాన్ని తన గాత్రంతో మంత్ర ముగ్ధులను చేసిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఇక లేరు. 92 ఏళ్ల వయసులో ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌ తుదిశ్వాస విడిచారు....

2029 నుంచే మహిళా రిజర్వేషన్లు: మోడీ

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు లేఖ రాస్తూ కీలక పిలుపునిచ్చారు....

ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు: ఉద్రిక్తతలు తగ్గేనా?

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలకు పాకిస్థాన్ వేదికగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల .. ఈసారి కూడా బాలికలదే పై చేయి

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే కేశ‌వ రావు, బోర్డు కార్యదర్శి యోగితా రాణాతో పాటు ఇతర...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!