Mana Prabha Desk

spot_img

ఆసుపత్రులపై దాడులు అమానుషం: ఇరాన్ ఆగ్రహం

ఇటివల ఇరాన్​ ఆసుపత్రులపై జరుగుతున్న దాడులకు గాను ఇరాన్​ ఆవేదన వ్యక్తంచేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలలు వైమానిక దాడుల్లో ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఇరాన్ ఆరోపించింది. ముఖ్యంగా...

పెద్దేముల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

వికారాబాద్​ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. పెద్దేముల్ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో...

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు

మాన్య ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ "హెల్త్ ఏటీఎం"లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి క్యూలలో...

ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత

తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న ప్రముఖ పద్యకవి, ‘పద్యభారతి’ బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు ఇకలేరు. 90 ఏళ్ల వయస్సులో ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన,...

ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్

నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటైన ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వాహనాల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ...

విశాఖలో తోపుడు బండిపై బంగారం అమ్మకం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో ఒక వినూత్న దృశ్యం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా రోడ్డు పక్కన తోపుడు బండిపై పండ్లు, కూరగాయలు లేదా చిన్నచిన్న వస్తువులు అమ్మడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం...

మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు

హజ్ యాత్ర సీజన్ సమీపిస్తున్న వేళ సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు మక్కా నగరానికి తరలివచ్చే ఈ సమయంలో, యాత్రికుల రద్దీని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!