Mana Prabha Desk

spot_img

నేటి నుంచి ఏపీలో జనగణన

భారత జనగణన-2027కు ఆంధ్రప్రదేశ్‌లో సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఈ భారీ ప్రక్రియలో భాగంగా తొలి దశను ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడం విశేషంగా...

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది ప్రాణాలను బలిగొని విషాదాన్ని మిగిల్చింది. శ్రీ రాఘవేంద్రస్వామి వారి దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి...

టర్కీ పాఠశాలలో కాల్పుల కలకలం

టర్కీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థి తనే చదువుతున్న పాఠశాలలో కాల్పులకు తెగబడి పలువురి ప్రాణాలు తీశాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు...

నారీ శక్తి వందన్ చట్టానికి తెలంగాణ మహిళల హర్షం.. చందానగర్‌లో మహిళల బైక్ ర్యాలీలో పాల్గొన్న రామచందర్ రావు

హైదరాబాద్: మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ పట్ల తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం విజయోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని చందానగర్‌లో నిర్వహించిన...

వేసవిలో మాయిశ్చరైజర్ వాడుతున్నారా?

వేసవి కాలంలో ఇంటి బయటకు అడుగు పెట్టగానే మండే ఎండ, ఉక్కపోత, చెమటలతో శరీరం మొత్తం అసౌకర్యంగా మారిపోతుంది. ముఖ్యంగా ముఖం త్వరగా జిడ్డుగా మారడం వల్ల చాలా మంది చర్మ సంరక్షణను...

మహిళా సాధికారతకు చారిత్రాత్మక అడుగు.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

మహిళా సాధికారత దిశగా దేశం చరిత్రాత్మక అడుగు వేయబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు ప్రారంభమవుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు....

భూవివాదం.. వ్యక్తి హత్య

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో భూవివాదం రక్తపాతం సృష్టించింది. అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలిగొంది. పాత కక్షలు, భూమి విషయంలో కొనసాగుతున్న విభేదాలు చివరకు దారుణ హత్యకు దారితీశాయి. ఈ ఘటన అనంతరం...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!