ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి మరో అడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీని...
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు...
తెలంగాణ ప్రాతినిధ్యాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాటిని తెలంగాణ ప్రజలు సహించబోరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం...
కన్నడ సినీ సూపర్స్టార్, పాన్ ఇండియా హీరో యశ్ తన రాబోయే ప్రతిష్ఠాత్మక చిత్రం రావణ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన రావణుడి...
మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నీ వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మార్కెట్ రుసుము వసూళ్లను...
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్ల ఏర్పాటు చేయాలన్నారు.
అగ్ని ప్రమాదాల...
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా, వడగాలుల లో తీసుకోవలసిన నివారణ చర్యలకు సంబంధించి చేయవలసినవి,చేయకూడని వాటి పై సూచనలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో...