Mana Prabha Desk

spot_img

రేవంత్ రెడ్డికి రాంచందర్ రావు సవాల్.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ...

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి అచ్చెన్న

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు...

కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీవిచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి...

కాకినాడ సెజ్‌కు రూ.700 కోట్ల పెట్టుబడితో ప్లాంట్

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుండటంతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడ స్పెషల్...

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

హన్మకొండ జిల్లా పరకాలలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది....

రాష్ర్ట అభివృద్దిని అడ్డుకోవడం సరికాదు :మంత్రి నార లోకేష్​

మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్న సమయంలో వాటిని అడ్డుకోవడం సరైంది కాదని హితువు పలికారు....

భారత్–ఫ్రాన్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్..

భారత–ఫ్రాన్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ (PFG) సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని జల వనరుల ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ ప్రతినిధి బృందం మరియు భారత పార్లమెంటరీ సభ్యుల...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!