లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద మోదీ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన విపక్ష పార్టీలు చరిత్రలో పెద్ద తప్పు చేశాయన్నారు....
భారతీయ రాజకీయాల్లో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకత్వానికి ఎదగడం చాలా అరుదైన విషయం. అయితే, అలాంటి అవకాశాలను సృష్టించే రాజకీయ వేదికగా తెలుగుదేశం పార్టీ నిలిచిందనే విషయాన్ని రాజ్యసభ...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారిని మంత్రి కొల్లసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మహిళా సాధికారతపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే...
శనివారం వీక్షణం 164వ సమావేశం జరిగింది. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి మూడు గంటలు సాగిన ఈ సమావేశం ఎంతో ఉత్సాహంగా సాగింది. వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గీతామాధవి...
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డిమాండ్ పెరగడం, రూపాయి మారకం విలువలో మార్పులు వంటి...
రాష్ట్ర రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం...
టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తన వివాహానికి ఆహ్వానించడం...