పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని భబానీపూర్ లో శనివారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ...
హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రోరైలు రానుంది. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది....
మహిళల భద్రతలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నదనడానికి మరో స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది మంగళగిరి పరిధిలో జరిగిన ఈ ఘటన. శక్తి యాప్, పోలీసుల అప్రమత్తతతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అర్ధరాత్రి ప్రమాదం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రదానం చేసే ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది...
చెన్నై నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించడం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనకు దారి తీసింది. ఈ ఘటన తెలంగాణలోని అలేరు రైల్వే స్టేషన్ సమీపంలో...
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు....
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రాజకీయ కారణాల వల్ల కాకుండా, ఆయన వ్యక్తిగత పర్యటనతో పాటు కొత్త డ్రెస్సింగ్...