Mana Prabha Desk

spot_img

భబానీపూర్‌లో టీఎంసీ-బీజేపీ ఘర్షణలు..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని భబానీపూర్​ లో శనివారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ...

మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి రానున్న హైదరాబాద్‌ మెట్రో

హైదరాబాద్‌ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్‌ మెట్రోరైలు రానుంది. ఈమేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్వహణకు ప్రభుత్వం కమిటీ వేసింది....

టెక్నాలజీతో మహిళ భద్రత.. లోకేశ్ ప్రశంసలు

మహిళల భద్రతలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నదనడానికి మరో స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది మంగళగిరి పరిధిలో జరిగిన ఈ ఘటన. శక్తి యాప్, పోలీసుల అప్రమత్తతతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అర్ధరాత్రి ప్రమాదం...

సీఎం చంద్రబాబును అభినందించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్​ టైమ్స్ ప్రదానం చేసే ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది...

చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

చెన్నై నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న చార్మినార్​ ఎక్స్ ప్రెస్​ లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించడం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనకు దారి తీసింది. ఈ ఘటన తెలంగాణలోని అలేరు రైల్వే స్టేషన్ సమీపంలో...

ప్రత్యేక అసెంబ్లీ అవసరమా? : సీపీఐ రామకృష్ణ డిమాండ్

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు....

కొత్త లుక్‌తో ఆకట్టుకున్న మాజీ సీఎం జగన్​

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రాజకీయ కారణాల వల్ల కాకుండా, ఆయన వ్యక్తిగత పర్యటనతో పాటు కొత్త డ్రెస్సింగ్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!