Mana Prabha Desk

spot_img

రామచందర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన క్యానం రాజ్యలక్ష్మి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి...

ఆముక్త, అవనీష్ నుంచి టీటీడీకి చెరో రూ.10 లక్షల విరాళం

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవా కార్యక్రమాలకు మరోసారి దాతృత్వం వెల్లివిరిసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్​ రాంచంద్రరావు కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాదం...

ఐసీసీసీ కేంద్రంలో పోలీస్ స్పందన టీమ్స్ ప్రారంభం

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓకే ఓకే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఐసీసీసీ (ICCC) కేంద్రంలో...

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగాణం : సీఎం రేవంత్

తెలంగాణ శాసనసభ ప్రాంగణాన్ని మరింత ఆధునికంగా, పార్లమెంట్ తరహాలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్​ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక...

బీఆర్ఎస్ ఒక చ‌చ్చిన శవం :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధానంగా బీఆర్ఎస్...

బెంగాల్‌లో బీజేపీదే అధికారం :ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి నేడు ముగింపు పలికిన సందర్భంగా నిర్వహించిన భారీ సభలో పాల్గొన్న ఆయన, ప్రజల స్పందనను...

తెలంగాణలో ఇంధన సెగ

తెలంగాణ వ్యాప్తంగా ఇంధన కొరత సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో గత రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ముఖ్యంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!