Mana Prabha Desk

spot_img

ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. గత కొంతకాలంగా బకాయిల సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఆసుపత్రులకు ఈ చర్య...

వీధి కుక్కల రక్తంతో వ్యాపారం

మనుషుల అవయవాలు, రక్తంతో అక్రమ వ్యాపారం జరుగుతుందనే వార్తలు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు మూగజీవాలను కూడా వదలకుండా వాటి రక్తంతో అక్రమ దందా సాగిస్తున్న అమానుష ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. నగరంలోని...

 ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్​ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని దుండగులు కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన...

సీఎం రేవంత్ రెడ్డికి ఆర్​. కృష్ణయ్య లేఖ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జడ్పీటీసీ (జిల్లా పరిషత్ టెరిటోరియల్ కానిస్టిట్యూయెన్సీ), ఎంపీటీసీ (మండల పరిషత్ టెరిటోరియల్...

తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈరోజు గణనీయంగా తగ్గాయి. డాలర్ బలపడటం, గ్లోబల్ స్థాయిలో డిమాండ్ తగ్గడం వంటి కారణాలు పసిడి ధరలపై...

ఇంధన కొరతపై వైసీపీ ఆందోళనలు..

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్యపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తూ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది....

ఇకనుంచి విశాఖపట్నం ఏఐ డేటా హబ్

విశాఖపట్నం అంటే మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది, బీచ్ గుర్తొస్తుంది, కానీ ఇక నుండి విశాఖపట్నం అంటే ఏఐ డేటా హబ్… గ్లోబల్ ఐటీ హబ్ గా పిలవబడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!