రాష్ట్రంలో ఏర్పడే భారీ పరిశ్రమలకు అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలకు అవకాశం ఉందని… వీటికి ఎంఎస్ఎంఈ రంగంలో ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్న సందర్భంలో...
పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, వరుస వివాదాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ...
కరీంనగర్ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025’ అవార్డు సాధించడం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ అవార్డు సాధించిన సందర్భంగా గురువారం నిర్వహించిన...
గత ప్రభుత్వం విధ్వంస పాలన నుండి రెండేళ్లలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టరల్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ...
“జైశ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు రాలుతాయా?” అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు “జైశ్రీరామ్”...
కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో...