రాష్ట్రంలోని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాన ప్రాధాన్యతతో...
ఆంధ్రప్రదేశ్లో బుధవారం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తుండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు ప్రజలను ఇబ్బందులకు...
వందే భారత్ రైలులో ఓ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రయాణికుడికి తక్కువ ధరకే టికెట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన టీటీఈపై భారతీయ రైల్వే శాఖ కఠిన చర్యలు...
మహారాష్ట్రాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా ఆలయ ప్రాంగణంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు ప్రారంభించింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆమెకు ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్...
తెలంగాణలో ధరల మంట కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రతతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడింది. దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, తెలంగాణలో...