తమిళనాడులో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు నూతన ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో సంచలన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రజా పరిపాలనలో పారదర్శకత పెంచడం, ప్రభుత్వ...
ఆధునిక సమాజం శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్నో ముందడుగులు వేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని అనాగరిక కట్టుబాట్లు సామాజిక చైతన్యాన్ని ప్రశ్నించేలా మారుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, ప్రేమ వివాహాలపై...
తెలంగాణలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి...
దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే దిశగా వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా చూడని స్థాయిలో...
ఆర్టీజీఎస్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను టెలీకాన్ఫరెన్సులో వివరించారు. ప్రభుత్వ సేవల అమలు… అర్జీల...
పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా...
రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది...