Mana Prabha Desk

spot_img

తీవ్ర ఎండలపై ప్రధాని మోదీ హెచ్చరిక..

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావం పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా...

జైలు నుంచి కస్టడీలోకి బండి భగీరథ్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ ను పోలీసులు ఈరోజు ఉదయం కస్టడీలోకి...

మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు: ఏపీ విద్యాశాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. నియామకాలపై నిరాధార ఆరోపణలు చేస్తూ సమాజంలో గందరగోళం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు...

‘కాక్రోచ్ జనతా పార్టీ’ సోషల్ మీడియాలో వైరల్..

భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న వేళ, ఇప్పుడు “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో ఒక కొత్త డిజిటల్ ఉద్యమం చర్చనీయాంశంగా మారింది. అధికార వ్యవస్థలపై వ్యంగ్యాత్మక నిరసనగా మొదలైన...

ఈవీ బైక్‌తో మారిన జీవితం

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య మధ్య, కష్టపడే తత్వం మరియు సరైన ఆలోచన ఉంటే జీవితాన్ని మార్చుకోవచ్చని నిరూపిస్తున్న ఓ యువకుడి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సొంతూరిలో ఉపాధి...

కోకాపేటలో హైడ్రా భారీ దాడులు.

హైదరాబాద్ నగర పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై అధికారులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌గా వేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట్ ప్రాంతంలో భారీ స్థాయిలో సాగుతున్న భూకబ్జాలను...

వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు?

వైెస్ షర్మీలాకు రాజ్యసభ సభ్యత్వం కల్పించే అంశం కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న షర్మిలకు,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!