ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పార్లమెంట్ సాక్షిగా తెలుగు ప్రజల కల...
హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్లోని కవాడిగూడలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో...
గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదంతో ప్రతి గ్రామం సంపూర్ణ అభివృద్ధి సాధించేలా...
ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. నేడు కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి...
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈడీ దాడులు కలకలం రేపాయి.అధికారుల సమాచారం ప్రకారం, దేశంలోని...
తెలంగాణలో ఎండలు రోజురోజుకీ తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవుల షెడ్యూల్ను అధికారికంగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం పట్ల ముస్లిం మైనారిటీలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి...