ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో జూన్ నెలకు సంబంధించి కొత్తగా 5,606 మందికి స్పౌజ్...
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో సీనియర్ ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నారై టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు...
ఉత్తరప్రదేశ్లో ఇటీవల సంచలనం సృష్టించిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన అసద్ పోలీసుల ఎన్కౌంటర్లో మరణించాడు. శనివారం అర్ధరాత్రి...
తెలుగు సినీ పరిశ్రమకు మార్గదర్శకుడిగా, అనేకమంది నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ప్రేరణగా నిలిచిన దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి దుస్థితి వెలుగులోకి రావడం సినీ వర్గాలను...
హిమాచల్ ప్రదేశ్లోని సుందర పర్యాటక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ ట్యాక్సీ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం చంబా జిల్లాలోని బైరాగఢ్–సచ్...
చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త ద్వారా విద్యుత్తు తయారీ అనేది ఇంధన మార్గాలకు ప్రత్యమ్నాయంగా, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఒక క్రమపద్ధతిలో చెత్తను సేకరిస్తే,...
పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ...