Mana Prabha Desk

spot_img

గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు: కిషన్ రెడ్డి

గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదంతో ప్రతి గ్రామం సంపూర్ణ అభివృద్ధి సాధించేలా...

నేడు కేకేఆర్ vs ఎస్ఆర్‌హెచ్: తొలి విజయంకోసం పోరాటం

ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి...

హైదరాబాద్‌లో ఈడీ దాడులు.. దేశవ్యాప్తంగా 10 చోట్ల సోదాలు

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పలు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈడీ దాడులు కలకలం రేపాయి.అధికారుల సమాచారం ప్రకారం, దేశంలోని...

ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

తెలంగాణలో ఎండలు రోజురోజుకీ తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా...

అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం పట్ల ముస్లిం మైనారిటీలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి...

గ్రామాల్లో మహిళా భవనాలు: సీతక్క పర్యవేక్షణలో వేగంగా పనులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల సాధికారతకు బలమైన మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల (VO) భవనాల నిర్మాణం...

నారాయణపేటలో దారుణం: 5 ఏళ్ల చిన్నారి హత్య

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బసిరెడ్డిపల్లిలో ఐదేళ్ల చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!