అనేక సాహితీ సమావేశాలకు …అభిమానిగా హాజరయ్యా —అక్షరాల ఆహ్లాదాలను ఆస్వాదించా,కవుల కంఠాల్లోని కమ్మని కవిత్వాన్ని క్రోలుకున్నా॥
బహు సాహితీ సమావేశాల్లో …కవిగా పాల్గొన్నా —పదాలకు పరిమళాలు అద్దా,భావాలకు భాష్యమై హృదయాలను హత్తుకున్నా॥
చాలా సాహితీ సమావేశాలకు...
రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మీడియా చిట్చాట్లు, అనధికారిక...
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తు...
సమాజాన్ని కదిలించేది రచయితలేనని మల్కాజిగిరి కమిషనర్ సుమతి అన్నారు. సమాజంలో మార్పుకు, ప్రజల్లో చైతన్యానికి, సామాజిక అవగాహన పెంపొందించడానికి రచయితలు కీలక పాత్ర పోషిస్తారని ఆమె అన్నారు. రచయితల కలం కేవలం...
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలు, ప్రజల భావోద్వేగాలకు...
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వీరిలో ఐదేళ్ల బాలుడు కూడా...
దేశంలో వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా ఆరోగ్య గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ (SRS),...