దక్షిణ తెలంగాణ సాగునీటి చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కరువు, ఫ్లోరైడ్, వలసలతో...
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు వేలాది మంది ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేస్తే, ఆ ఉద్యమ ఫలితాన్ని మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని...
వికారాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2028లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని...
విజయవాడ నగరంతోపాటు ఆటోనగర్ లో రోజూ వచ్చే చెత్తని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్కు తరలించే ఏర్పాటు చేసినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు. ఆటోనగర్ లో నూతన కంపాక్టర్ని గురువారం...
బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి.. బీజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి వినతి పత్రం అందించిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్
తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి...
దేశ చరిత్రలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన రోజును పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో "యాంటీ ఎమర్జెన్సీ డే" ప్రత్యేక...
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం కారణంగా తమ నివాసాలు, రాకపోకలు, జీవన విధానంపై...