ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. మే 10న హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని పాల్గొననున్న భారీ బహిరంగ సభకు ముందు, తెలంగాణ రక్షణ...
గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ప్రత్యేక రాష్ట్రం లోనే బీసీలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుందని, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత బీసీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిల...
కరీంనగర్ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
“జైశ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు రాలుతాయా?” అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు “జైశ్రీరామ్”...
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో ఉన్న 373 ఎకరాల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్...
తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ఆమోదం లభించింది. పార్టీ పేరును ‘తెలంగాణ...
తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు విషయంలో వివాదం మరింత ముదురుతోంది. అర్హులైన రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్ధిపేట...