గత 11 ఏళ్ల పాలనలో బిజెపి బీసీలకు వరగబెట్టింది ఏమీ లేదని, ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ బీసీలకు చేసిన మేలు ఏమీ లేదని, పైగా దేశవ్యాప్తంగా...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడెక్కేలా బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావుసంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్ర నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లను, వారి ఇళ్ల ముందు ఉన్న సీసీ...
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో స్పందించారు. మహిళల సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పుకుంటూనే, వాస్తవానికి మహిళా రిజర్వేషన్ల అమలును సంక్లిష్టం...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టీఎంసీ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, హింసాత్మక రాజకీయాలు,...
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మహిళా సాధికారతపై మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలున్ని పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. మహిళలకు న్యాయం చేయాలనే నిజమైన సంకల్పం ఉన్నట్లయితే, ఈ...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అసోంలో ఏర్పాటు చేసిన పర్యటనను రద్దు చేయాల్సి వచ్చింది.అమిత్ షా అసోం...
ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే కీలక పరిణామం చోటుచేసుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది....