తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా...
హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో 99వ జయంతి సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించబడిన ఆర్ కే శ్రీనివాస్కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ...