యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయిలో కాకుండా, నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. నాగోల్లోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన 'యువ భారత్ కాన్క్లేవ్'...
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే వారిని నిలదీస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న...
నేను తెలంగాణ మట్టి బిడ్డను. రాష్ట్రం కోసం కొట్లాడిన వాడినని ఎంపీ ఈటెల అన్నారు. సమైక్య శాసనసభలో గొంతు విప్పి తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించి అందరినీ కన్విన్స్ చేసినవాడినని, రాజకీయాల ముసుగులో...
వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం కారణంగా తమ నివాసాలు, రాకపోకలు, జీవన విధానంపై...
హైదరాబాద్ నగరంలో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ఈ భారీ సభ కోసం భారతీయ...
చేర్యాల పట్టణంలో నూతనంగా నిర్మించిన అధ్య రాజ్ హాస్పిటల్ ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా ప్రారంభించారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటైన ఈ ఆసుపత్రి ప్రాంత ప్రజలకు నాణ్యమైన...
భారత–ఫ్రాన్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ (PFG) సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని జల వనరుల ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ ప్రతినిధి బృందం మరియు భారత పార్లమెంటరీ సభ్యుల...