వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుల కుటుంబంలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ. మధుసూధన్ (ఆదోని) కుమారుడు, అనంతపురం ఏడీసీసీ బ్యాంక్ మాజీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి గౌహతికి బయల్దేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు, సింగపూర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేపడుతున్న...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11న ఆయన దేశ రాజధానికి వెళ్లనుండగా, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన జలవివాదాల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ఆయన పర్యటన...
పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, వరుస వివాదాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ...
గత ప్రభుత్వం విధ్వంస పాలన నుండి రెండేళ్లలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టరల్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ...