మహానాడు-2026ను స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 20 తీర్మానాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. గురువారం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం...
కర్నూలు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసే ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాకు చెందిన వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. తనపై విమర్శలు...
ఆక్వా రైతుల సమస్యలపై నిజాలను పక్కనపెట్టి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడం, గోబెల్స్ లా తప్పుడు ప్రచారం చేయడం ఎమ్మెల్యే జగన్కు అలవాటుగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆధారాలు ఉండటంతో కోర్టు ఈ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన పర్యటన రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు పార్టీ నేతల కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) పనిచేస్తున్న జీవన్కుమారిని రాష్ట్ర ట్రాన్స్జెండర్ల సంక్షేమ బోర్డులో సభ్యురాలిగా నియమిస్తూ...