తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పరామర్శించనున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ఆరోగ్య...
మాజీ సీఎం జగన్ సీపీఆర్వోగా పనిచేసిన, వైసీపీ నేత పూడి శ్రీహరికి కుప్పం కోర్టులో ఊరట లభించింది. ఇటీవల వివాదాస్పదంగా మారిన మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర పోస్టుల కేసులో ఆయనను బెంగళూరులో పోలీసులు...
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్యపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తూ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది....
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు....
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రాజకీయ కారణాల వల్ల కాకుండా, ఆయన వ్యక్తిగత పర్యటనతో పాటు కొత్త డ్రెస్సింగ్...
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా...