ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకోగా, అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద...
: ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రాన్ని ఆధునిక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. రష్యాకు...
"సంక్షోభ సమయంలోనూ అవకాశాలను సృష్టించగలగడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు నేను రష్యాలో పర్యటిస్తున్నాను" అని ఆంధ్రప్రదేశ్ విద్య,...
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల అధికారిక రష్యా పర్యటనను ప్రారంభించారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను...
రాయలసీమను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి “రతనాల సీమ”గా మార్చడమే తమ ప్రభుత్వ అజెండా అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడప జిల్లా టి.కోడూరు సమీపంలో సోలార్ పవర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ...
ఆంధ్రప్రదేశ్లో ఇంధన రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధాన గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుండగా, తాజాగా వైఎస్ఆర్ కడప...
ఉత్తమ పాలసీల రూపకల్పనతోనే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అనే విధానంలో ఏపీకి ఒక్కసారి వచ్చి చూసి అప్పుడు పెట్టుబడులు పెట్టాలని...