ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి తయారీ, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విదేశీ పెట్టుబడుల దౌత్యానికి మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా...
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ పెట్టుబడుల దౌత్యం మరింత వేగం అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా...
రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి...
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్న...
ఆంధ్రప్రదేశ్కు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడం, రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన నాయకత్వ శైలిని, సహచరుల పట్ల ఉన్న ఆత్మీయతను చాటుకున్నారు. అధికారిక కార్యక్రమాలతో అత్యంత...