Mana Prabha Desk

spot_img

2029 జూన్‌లోనే ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా భావిస్తున్నట్లుగా 2028 డిసెంబర్‌లో కాకుండా, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అనంతరం 2029 జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం...

‘అక్క రాజ్యం’ ఎలా ఉంటుందో చూపిస్తా: కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే వారిని నిలదీస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న...

నేను తెలంగాణ మట్టి బిడ్డను :ఈటెల

నేను తెలంగాణ మట్టి బిడ్డను. రాష్ట్రం కోసం కొట్లాడిన వాడినని ఎంపీ ఈటెల అన్నారు. సమైక్య శాసనసభలో గొంతు విప్పి తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించి అందరినీ కన్విన్స్ చేసినవాడినని, రాజకీయాల ముసుగులో...

చర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ విడుదల

పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో బండి భగీరథ్ శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. హైకోర్టు...

ఖమేనీకి తుది వీడ్కోలు..

ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీకి నిర్వహించిన బహుదినాల అంతిమయాత్ర కార్యక్రమాలు ముగిశాయి. ఆరు రోజుల పాటు ఇరాన్, ఇరాక్‌లో జరిగిన నివాళి కార్యక్రమాల అనంతరం ఆయన పార్థివ...

ఆ సీన్లు నేను చేయ్యను.. సాయి పల్లవి

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టి, తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ సినిమాతో విశేషంగా ఆకట్టుకున్న నటి సాయి పల్లవి ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న...

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఇద్దరి మృతి!

ఒకప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ (కోవిడ్-19) మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకు కారణమవుతోంది. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మరణించడం స్థానికంగా కలకలం రేపింది....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!